రానున్న స్థానిక మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ప్రధాన ధ్యేయంగా సత్తా చాటడానికి పార్టీ శ్రేణుల సమిష్టి కృషి చేస్తానని పెద్దపల్లి జిల్లా ధర్మారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ రామకృష్ణాపూర్ : అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగానే అధిక బొగ్గు రవాణా సాధ్యమైందని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్ సీహె�
మంత్రి ఐకే రెడ్డి | అధికారులు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.