కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించినా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా ధాన్యం కొన్నామని, రైతులకు రైతుబంధు ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోల�
ములుగు జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణకు రైస్మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మేరకు తమను భాగస్వామ్యం చేయవద్దని గురువారం రైస్ మిల్లర్లు కలెక్టర్ టీఎస్ దివాకరను కలిసి మెమోరాండం సమర్పించారు.