ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి సీఅండ్ఎండీ బలరాం నాయక్ అన్నారు. సింగరేణి మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ ప్రాజెక్టును సోమవారం ఏరియా అధికారులతో కలసి సందర్శించార�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.1 శాతం తగ్గి రూ.7,941.40 కోట్లకు పరిమితమైంది.