రైస్ మిల్లుల్లో అక్రమాల బాగోతం రోజుకొకటి బయట పడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో రైస్ మిల్లర్లపై పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అప్పనంగా రూ.వందల కోట్లు విలువ చేసే ధాన్యాన్ని మాయం చేస�
CMR scam | వరంగల్, కరీంనగర్, నిజిమాబాద్ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన సీఎంఆర్ స్కాంపై (CMR scam)సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నట్లు వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు.