నగర శివారుల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు తెరపైకి వస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మేయర్లు, చైర్మన్లు పట్టించుకోకపోవడం, పాలక మండలి గడువు మ
ఏపీలోని కొందరు ఐఏఎస్ల పోస్టుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.