సచివాలయానికి వస్తున్న సందర్శకులపై భద్రతా సిబ్బంది రోజుకో కొత్తరకం ఆం క్షలు విధిస్తున్నారు. మధ్యాహ్నం 3-5 గంటల మధ్య సందర్శన వేళల్లో లోపలికి వెళ్లాలంటే చెకింగ్ల పేరుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్�
జగిత్యాల : సీఎంవో పేరు చెప్పి మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం పేషీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పుకుంటూ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. పలువురిని బెదిరించి డ�