సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్యాదవ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా,
ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేషర్ మరణం భారతీయ సంగీతానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆమె పాట అజరామరం అని శ్లాఘించారు.