Kiran Bedi: వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ అన్నారు. కంటితుడుపు చర్యలకు కాలుష్యం ఏమీ మారదని, వ్యవస్థీకృత మార్పులు అవసరం అని
ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు.
Mahakumbh | మహా కుంభమేళాకు కోట్లమంది భక్తులు పోటెత్తుతున్నా ప్రయాగ్రాజ్లో స్వచ్ఛమైన గాలికి మాత్రం కొదువ ఉండటం లేదు. దాంతో పర్యావరణపరంగా కూడా ఈ పుణ్య నగరి శభాష్ అనిపించుకుంటోంది.