ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు.
Mahakumbh | మహా కుంభమేళాకు కోట్లమంది భక్తులు పోటెత్తుతున్నా ప్రయాగ్రాజ్లో స్వచ్ఛమైన గాలికి మాత్రం కొదువ ఉండటం లేదు. దాంతో పర్యావరణపరంగా కూడా ఈ పుణ్య నగరి శభాష్ అనిపించుకుంటోంది.