జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీ ప్రియాంక తెలిపారు. నాంపల్లిలోని మీడియా అకాడమీలో గురువారం జర్నలిస్టుల శిక్షణా తరగతుల ముగింపు కార
కమీషన్ డబ్బులు అందక రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడంలేదని పలువురు డీలర్లు వాపోయారు. ఇప్పటికే చాలీచాలని కమీషన్లతో పనిచేస్తున్నామని, ఇచ్చే కమీషన్ డబ్బులు కూడా సక్రమ