అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం పరీక్షల రద్దు నిర్ణయం సరైనదేనని వెల్లడి 30-30-40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12 ఫలితాలు చివరి ఆరు తరగతుల మార్కులతో సీఐఎస్సీఈ రిజల్ట్స్ న్యూఢిల్లీ