విద్యార్థుల 24 రోజుల నిరసనలకు ఎట్టకేలకు జార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. సోమవారం నిరసనకారులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విజయం సాధించాయని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.
గిరిజనులకు అధిక వడ్డీల ఆశ చూపి రూ.100 కోట్లను వసూలు చేసిన మైక్రోఫైనాన్స్ పెట్టుబడులపై ప్రభుత్వం తక్షణం స్పందించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని, బాధితులకు న్యా యం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చే�