ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండి మాత్రమే వాహనాలను నడపాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిం�
స్నేహితుడినే పొడిచి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. భా ర్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కత్తితో పొడిచి చంపాడు. ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన మేరకు వివర�