అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన రవి(43) ద్వి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యకేసుల్లో మృతుడు పూనే ప్రసాద్, భార్య శాన్విక అలియాస్ రమణి(28) మృతదేహాలను పోలీసులు ఎట్టకేలకు గురువారం గుర్తించారు.