చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య జరిగి మూడు నెలలు అవుతున్నది. అయినా, ఇప్పటివరకు హంతకుల జాడ లేకపోవడంతో అందరి దృష్టి పోలీసులపై పడింది. రాష్ట్రస్థాయిలో
మండలంలోని లక్ష్మీపల్లి లో బుధవారం రాత్రి బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘ టనా స్థలాన్ని ఎస్పీ రక్షితామూర్తి, డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ నాగభూషణంతో కలిసి శుక్రవా�