CI Mahender | ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా బాధితుల నుంచి రూ.2 లక్షల డబ్బులు తీసుకుంటూ సీఐ మహేందర్ ఏసీబీకి చిక్కాడని సంగతి తెలిసిందే.. కాగా సీఐ మహేందర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వంటకు ఉపయోగించే బొగ్గు మింగి ఓ బాలుడు మృతిచెందాడు ఈ ఘటన గీసుగొండ మండలం విశ్వనాథపురంలో సోమవారం జరిగింది. సీఐ మహేందర్ తెలిపి న వివరాల ప్రకారం.. కొర్ర రాజు-శ్రీలత దంపతులకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకు అయా �
వేములవాడ రాజన్న కోడెలను సొసైటీ పేరుతో తెచ్చి విక్రయించిన ముగ్గురిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబ�