కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో స్థానం లభిస్తుందని స్పష్�
ఫార్మాసిటీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనక్కి తగ్గారు. దాన్ని రద్దు చేస్తున్నామని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.