పర్యావరణంలో వస్తున్న తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఈ సారి సగటు ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగాయి. ఈ రుతుపవన సీజన్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉదయం వేళ మంచు కురుస్తుండగా, మధ్యాహ్న స