Chilkur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి 09: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని గాయపరిచారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చై�
బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా మంగళవారం ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Priyanka Chopra | ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా హైదరాబాద్లో బిజీగా ఉన్నారు. మంగళవారం సాయంత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్ను ఆమె సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.
ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయంలో (Chilkur Balaji Temple) బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన నేడు గరుత్మంతునికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేశారు
మొయినాబాద్ : కరోనా మహమ్మారిని జయించడానికి అన్ని మత మందిరాల్లో సిబ్బందికి కొవిడ్ టీకాలను వేయాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలోని అర్చకత్వ�
మొయినాబాద్ : కొవిడ్-19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదిన్నర పాటు భక్తుల ప్రదక్షిణలు నిలిపివేయడం జరిగింది. కొవిడ్ కొంత సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు మహాప్రాకార ప్ర�
హైదరాబాద్ : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి ఎం.వి. సౌందరరాజన్కు సంప్రదాయ సంరక్షణ దీప బిరుదు ప్రధానం చేశారు. శ్రీ గోపాలదేసికా మహదేసికన్ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీరంగంకు చెందిన పౌండరీ