చేయూత పథకం కింద బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నాచౌక్ వద్ద మహాసభ
వయసు పైబడి కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోక ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే పండుటాకులకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకంలో అవకాశం ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు...మిగిలిన వారికి నాలుగువే�