కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించేందుకు ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇదీ.. కాళేశ్వరం సమగ్ర స్వరూపం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్కు కారణాలు.. అంతర్ రాష్ట్ర అంశాలు తుమ్మిడిహట్టి బ్యారేజి వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం.