నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలో పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జాయమ్మ చెరువులో భుములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శనివారం రీసర్వే కొనసాగింది. ఒక్కో బృందంలో ఒక సర్వేయర్తోపాటు ఇద్దరు జీపీవోలు, �
నారాయణపేట మండలంలోని పేరపళ్ల గ్రామంలో జాయమ్మ చెరువు పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శుక్రవారం రీసర్వే ప్రారంభమైంది. గత పదిహేను రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుసగా ప్రచురిత�
‘హైకోర్టు ఆర్డర్లను హైడ్రా అధికారులు ధిక్కరించారు. చెత్తను తొలగిస్తామని చెప్పి గోతులు తీశారు. పట్టా భూముల్లో ప్లాట్లను చిందరవందర చేశారు. అసలు ఎలాంటి హద్దుల నిర్ధారణ లేకుండా మాపై జులుం చూపిస్తున్నారు’..