రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు చెన్నమనేని రమేశ్బాబు పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తూ వేములవాడ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రాధాబాయి శనివారం ఉ
కరోనా మహమ్మారితో జనం బెంబేలెత్తి పోతున్న వేళ, వేములవాడ దవాఖానలో కరోనా బాధితుల కోసం యాభై ఆక్సిజన్ పడకలను మంత్రి కేటీఆర్ ద్వారా ప్రారంభించుకోవటం శుభ తరుణం. పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఈ వంద పడకల పెద్దాసుపత్ర