వీరశైవ మతం క్రీ.శ. 12వ శతాబ్దంలో కన్నడదేశంలో కళ్యాణి చాళుక్యుల చివరిరాజును కలచురి బిజ్జలుడు చంపి కళ్యాణి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతని దగ్గర దండనాయకుడిగా బసవేశ్వరుడున్నాడు. ఈ బసవేశ్వరుడే వీరశైవ మత ప్ర�
యావత్సస్థో హ్యయం దేహోయావన్మృత్యుశ్ఛ దూరతఃతావదాత్మహితం కుర్యాత్ప్రాణాన్తే కిం కరిష్యతి॥ ఈ శరీరం ఎంతకాలం రోగం లేనిదై స్వాస్థ్యము కలిగి ఉండునో, అంతవరకు తనకు మేలు కలిగించే శుభకర్మలను, పుణ్యకర్మలను చేయవ�
‘చంద్ర’ ఇక లేడన్నది తెలిశాక నాకొక్కసారి కాలచక్రం వెనక్కి తిరిగి ఐదు దశాబ్దాల కిందటి విషయాలన్నీ నా మనసు తెరపై ఆవిష్కరించింది. నాకు పెయింటింగ్ నేర్చుకోవాలని కోరిక. ఫైనార్ట్స్ కాలేజీ అప్లికేషన్ తెచ్చి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం ఏమంటే మన చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని ములాల్లోకి వెళ్లి అన్వేషించడం, వాటిని రికార్డు చేయడం జరుగుతున్నది. అలాగే సాంఘిక, రాజకీయ, విద్య, వైద్య, సాహిత్య, సాంస�
పెద్దన మనుచరిత్రలో మారన పేర్కొన్న ప్రవరుడు అనే పేరునే తీసుకొని ఆ పాత్రకు గొప్ప ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాడు. మారన కవితా ప్రభావం పెద్దన పద్యభావాల్లో కనిపిస్తుంది. ఈ విధంగా తర్వాత మహాకవులకు ప్రేరణను ఇచ�
నేను మరణించాకకన్నీటి వరద నేను గాంచలేనుఇప్పుడే నాతో పాటు రెండు కన్నీటి బొట్లు రాల్చరాదూ!పూలదండలు నాపై పరిచినాపూలు నాపై జల్లినాపూలు నా కోసం పంపినా నేను చూడలేనుఅప్పటికన్నా ఇప్పుడే పంపరాదూ సంతోషిస్తా..!నా �
ప్రథమే నార్జితా విద్యాద్వితీయే నార్జితా ధనంతృతీయే నార్జితా జ్ఞానంచతుర్థే కిం ప్రయోజనంజీవితంలోనీ వంద సంవత్సరాలలో.. మొదటి ఇరవై ఐదేండ్లలో విద్యను, రెండవ ఇరవై ఐదు సంవత్సరాల్లో ధనాన్ని, మూడవ ఇరవై ఐదు సంవత్స�