గురుకుల విద్యార్థులు విషజ్వరాల బారినపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విద్యార్థుల ఆరోగ్యంపై స్థానిక ఎమ్మెల్యే అయిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఏ మాత్రం చొరవ చూపడం లేదని అందోల్ మా�
తనను బద్నాం చేసేందుకు రాజకీయకుట్ర జరుగుతున్నదని, దళితబంధు మంజూరు కోసం కమీషన్లు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అందోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. టేక్మాల్ పోలీస్స్టేషన్ల�