చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన శుక్రవారం
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ‘తగ్గేదేలే’ అంటున్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు. �