భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మునుపెన్నడూ లేనంతగా బిజీ షెడ్యూల్తో నిండిపోయిందని ఆ సంస్థ చైర్మన్ వీ నారాయణన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2028లో చేపట్టబోతున్న చంద్రయాన్-4 మిషన్కు �
చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి, ప్రదర్శన కోసం చేపట్టనున్న ‘చంద్రయాన్-4’ మిషన్కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.