మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించింది.
Prithvi-II | భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. మంగళవారం రాత్రి ఒడిశాలోని చాందీపూర్లో
బాలాసోర్, మార్చి 27: ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల మధ్యశ్రేణి క్షిపణిని (ఎంఆర్సామ్) భారత్ విజయవంతంగా పరీక్షించింది. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ అధికారులు తె
పినాకా రాకెట్ | ఒడిశా బాలాసోర్ తీరం చండీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన పినాకా రాకెట్ అడ్వాన్స్డ్ రేంజ్ వెర్షన్ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట�