వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమత�
తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ (Japan) ఆదర్శమని మంత్రి కేటీఆర్ (Ministe KTR) అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు.