ఏఐటీఏ మహిళల టెన్నిస్ టోర్నీలో శ్రీమన్యరెడ్డి, చందన జోడీ రన్నరప్గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీమన్యరెడ్డి, చందన ద్వయం 1-6, 3-6తో ఆకృతి, పార్థసారధి ముండే(మహారాష్ట్ర) జంట చేతిలో ఓటమి
పాతికేండ్ల క్రితం... తెలంగాణలోని ఓ మారుమూల పల్లె నుంచి చదువు కోసం నగరానికి వచ్చిందో అమ్మాయి.ఇంగ్లిష్ సరిగ్గా రాదని గేలిచేశారుకొందరు. సిటీ బస్సెక్కడమూ తెలియదని వెక్కిరించారు ఇంకొందరు.వేటికీ ఆమె వెరవలేద�