హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొప్పుల శివారు చలివాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 365 మీటర్ల పొడవుతో హైలెవల్ వంతెనను నిర్మించడంతో దశాబ్దాల కల నెరవేరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.