వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు ఆరు తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకొని రిమ
చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిపై ఆయుధాలతో దాడి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా నుంచి పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలో నేరాలకు పాల్పడటంతో పాటు అక్కడి పోలీసులపై దాడి చే