కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రమాదకర ‘పారాక్వాట్' కలుపు నివారణ మందుపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధిస్తూ మంగళవారం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ పారాక్వాట
వేర్పాటువాది షాబిర్ అహ్మద్ షా నేతృత్వంలోని జమ్ముకశ్మీరు ప్రజాస్వామిక స్వతంత్ర పార్టీపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ పార్టీ భారత వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్ప�