తెలంగాణ లో బీసీలపై బీజేపీ కుట్రలకు తెరలేపుతున్నదని, రాష్ట్రంలో బీసీ వాదమే లేదని చె ప్పడానికి ఇదంతా చేస్తుందని ఎక్సైజ్, క్రీ డా శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.57 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేది
న్యూఢిల్లీ : జూలై నెలలో కేంద్రానికి రూ.1.16లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సంవత్సరం జూలైలో
జీఎస్టీపై కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ 66 కోట్లకుపైగా జీఎస్టీ ఫైల్ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2017 జూలై1న జీఎస్టీ నాల�