కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒకమాట మాట్లాడుతున్న కేంద్ర మంత్రులది నోరా.. మోరీనా అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి ర
తెలంగాణ ఏర్పడగానే ట్రిబ్యునల్ వేయాలని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా సుదీర్ఘ కాలయాపన బీజేపీ నిర్లక్ష్యం వల్లే సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కారు ఇప్పుడు �