దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జెడ్-మోర్హ్ సొరంగ మార్గాన్ని ప్రధా ని మోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. రూ. 2,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సొరంగంలోనికి వెళ్లిన మోద�
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జ
Fresh Snowfall | కశ్మీర్ (Jammu and Kashmir) లోయలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కశ్మీర్లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. సెంట్రల్ కాశ్మీర్ (Central Kashmir)లోని గందర్బాల్ (Ganderbal) జిల్లాలో జోజిలా (Zojila) ఎగువ ప్రాంతాలు హిమ