నల్లగొండ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మూడో రోజే సి.నారాయణరెడ్డి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వార్డు బాయ్స్ను సస్పెండ్ చేయడంతోపాటు విధులకు గైరాజ�
నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రాకుండా ఉండేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. మరోవైపు కరోనాను ఎలా అధిగమించాలో జిల్లా అధికార యం త్రాంగం పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలో దేశవ్యాప్తంగా నడుస్తున్న దవాఖానల్లో ఎంతోకాలంగా భారీగా ఉద్యోగ ఖాళీలు పేరుకుపోయాయని ఆ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది.