ప్రైవేటు దవాఖానలకు కేంద్రం వర్తింపు కొవిన్ ద్వారానే ఆర్డర్ చేయాలని వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 30: ప్రైవేటు దవాఖానలు ఒక నెలలో ఎన్ని కరోనా టీకాలను కొనుగోలు చేయవచ్చు అన్నదానిపై కేంద్రప్రభుత్వం ఒక ఫార్ములా
మూడేండ్ల క్రితం చెప్పినా అసంఘటిత కార్మికుల నమోదును పట్టించుకోలేదు జూలై 31లోగా పోర్టల్ ప్రారంభించాలి ఒకేదేశం.. ఒకే రేషన్కార్డు అమలుకు రాష్ర్టాలు, యూటీలకు ఇదే గడువు కరోనా ఉన్నంతకాలం పేదలకు ఉచిత రేషన్ ఇ�
ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్ను ఉచితంగా అందజేస్తాం: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్పై దాదాపు 50కి పైగా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో కెనడా, �
కేంద్రం మరింత ఆర్థిక సహకారం అందించాలి కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాలు వచ్చే రెండేండ్లలో మరింత పెరుగనున్న కష్టాలు రాష్ర్టాలకు కేంద్రం, ఆర్బీఐ బాసటగా నిలవాలి క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఎస్ అండ్ ప
ముంబై,జూన్ 24: కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.ఫేమ్ -2 (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) ఈవీ పాలసీలో కింద మార్�
వారసత్వ కట్టడంగా రామప్పకు అర్హత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రుల వినతి కేంద్ర మంత్రి ప్రహ్లాద్తో సమావేశం విఖ్యాత కాకతీయ సామ్రాజ్య ప్రాభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ నాగరికతా వైభవానికి ప్రతీక అయిన ర�
నేడు కేంద్ర కేబినెట్ భేటీ! | కేంద్ర మంత్రివర్గ సమావేశ బుధవారం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉదయం 11గంటలకు జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.
దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి? నిరుద్యోగులు, అనాథలు, వికలాంగులు, అక్షరాస్యత నిష్పత్తి , మొదలైన వివరాలు జనగణన (సెన్సెస్) ద్వారా తెలుస్తుంది. ప్రజలకు సంక్షే�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం (జూన్ 21) నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్�
ఏడు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండటంతో అక్కడ విజయం సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నది. అందుకుగాను కేంద్ర మంత్రిమండలిలో మార్పులు చేపట్టి ఆయా రాష్ట్రాల నాయకులకు
మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నాయకుల్లారా! రాష్ట్ర ప్రభుత్వం భూములమ్ముతుంటే గగ్గోలు అదే పని కేంద్రం చేస్తుంటే నోరెత్తని నేతలు నిర�
పొడిగింపు| కరోనా పరిస్థితుల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్మెంట్ సర్టిఫికెట్ల గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలపాటు పొడిగింది. దేశంలో అనేక ప్రాంతాల్లో లాక్డ