మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కూతురు నుంచి ఫోన్ లాక్కొవడంతో ఆమె మనస్తాపానికి గురైన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పీఎస్ పరిధిలోని వినాయక నగర్లో చోటు చేసుకుంది. సీఐ గంగా�
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో�