ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనేది శరీరంలో ఒక భా గంలా మారిపోయింది. అరచేతిలో సెల్ఫోన్ లేకుండా అరనిమిషం కూడా ఉండలేని పరిస్థితికి చేరుకుంది. సుమారు 90శాతానికి పైగా ప్ర జానీకం మొబైల్ఫోన్ కలిగి ఉండడంతో �
చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి యజమానులకు అప్పగించేందుకు గత నెలలో అందుబాటులోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) సత్ఫలితాలను ఇస్తున్నది.
స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి �
సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి సమాజంలో మంచి ఎంతో, చెడు కూడా అంతే సమానంగానే వృద్ధి చెందుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరికీ మొబైల్ ఫోన్ అనేది జీవితంలోనే కాదు శరీరంలో కూడా ఒక భాగంగా మా
ఫోన్ పోయిందా.. అయితే దొరకదనే దిగులు పడే కాలం పోయింది. స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో సాధారణ వస్తువుగా మొబైల్ మారింది. అంతగా మనిషికి దగ్గరైన ఫోన్ పొరపాటున పోయిందా.. అందులోని డేటా, ఫొటోలు ఎవరైనా చూస్
సీఈఐఆర్ వెబ్ సైట్ ద్వారా జిల్లాల్లో మొదటి సెల్ఫోన్ ఆచూకీ కనుగొనడం జరిగిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో బాధితుడికి సీఈఐఆర్ యాప్ ద్వారా దొరికిన సెల్ఫోన్ను అంద�