మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన నిజమైన ఆస్తులను జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి సచివాలయంలో సీస�
నియోజకవర్గంలోని మేళ్ళచెరువులో భూదాన్ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 1057లో 150 ఎకరాల పేదలకు చెందిన భూదాన్ భూమిని మైహోం, కీర్తి సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నార�