కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ శుక్రవారం 21వ పశు గణనను ప్రారంభించారు. మహమ్మారి వచ్చినపుడు పశువుల ఆరోగ్య భద్రతకు తగిన ఏర్పాట్లు చేయడం కోసం పాండెమిక్ ఫండ్ ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించారు.
Milk Fever in cattle | పాల జ్వరంతో బాధపడుతున్న పశువులకు సకాలంలో చికిత్స అందిస్తే బతికి బయటపడే అవకాశాలున్నాయి. ఈ పాల జ్వరం ఎందుకు వస్తుంది..? చికిత్స ఎలా ఉంటుంది..? నివారణ మార్గాలు..