పేద రైతు గూడుపై పెద్దలు ప్రతాపం చూపారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా కూల్చివేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్నగర్లో ఒక పేద రైతు తన పట్టా భూమిలో ఏర్పాటు చేసుకున్న పశువుల పాక కూల్చ�
పల్లె రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలోనూ పాడి పరిశ్రమ కీలకంగా వ్యవహరిస్తున్నది. అయితే, పెరుగుతున్న కాలుష్యం మనుషులతోపాటు పశువుల్లోనూ పలు రకాల వ్యాధులకు కారణం అవ�
పాడి పశువుల్లో ‘పాలరోగం’ ప్రమాదకరమైంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు రక్తంలోని కాల్షియం ఆకస్మాత్తుగా తగ్గిపోయి, రక్తప్రసారంలో అంతరాయం కలుగుతుంది. పశువు అపస్మారకస్థితిలోకి చేరి, చివరికి మరణిస్తుంది. పశువు�