కులగణన సర్వే చేసి ఏడాది దాటినా ఎన్యూమరేటర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పారితోషికం ఇవ్వక పోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వారు పనిచేసి ఏడాది గడిచినా చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్ల�
రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టిన సిబ్బందికి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పారితోషికం చెల్లించలేదు. రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి సర్వే పూర్తిచేసుకున్న సర్కారు.. గౌరవ వేతనం చెల్లించకుండా తాత్సా