ఒకవైపు పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వలపై ఉన్న చార్జీలను ఎత్తివేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఖాతాదారులకు గట్టి షాకిచ్చింది. కనీస నగదు నిల్వల
కనీస నగదు నిల్వలు లేని ఖాతాలపై జరిమానా చార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి,
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలో మీకు తెలుసా?.. పరిమితికి మించి నగదు నిల్వలతో కోరి కష్టాలు తెచ్చుకోవడమేనని గుర్తుంచుకోండి. నిజానికిది డిజిటల్ లావాదేవీల యుగం. మొబైల్, బ్యాంకింగ్ యాప్లతోనే ఆర్థిక లావాదేవీలన