టోక్యో: ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పొలారిస్, జపాన్ అమోరిలోని హచినోహె పోర్ట్ చుట్టూ తిరుగుతుండగా రెండు ముక్క
బీజింగ్: చైనా కార్గో షిప్ సిబ్బందిలో పది మందికి ఇండియన్ వేరియంట్ కరోనా సోకింది. మొత్తం 20 మంది సిబ్బందిలో 11 మంది కరోనా బారిన పడినట్లు జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఆరోగ్య అధికారులు తెలిపారు. 11 క�