‘పారిస్ ఒప్పంద’ లక్ష్యాలు ప్రమాదంలో పడ్డాయని, మరోవైపు 2024 ఏడాదిలో ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను చేరుకోనున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
జ్ఞానవాపి మసీదులో ఇటీవల బయల్పడిన నిర్మాణానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ సర్వే నిర్వహణకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్టు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జరిగే వరకు అలహాబాద్