రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో కారు డోర్ లాక్ కావడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య కొడు�
ఆడుకుంటూ వెళ్లి కారులో కూర్చున్న చిన్నారి.. డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల ప్రకా రం..