INDvSA : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భోజన విరామ సమయానికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి 138 రన్స్ చేసింది. రిషబ్, రాహుల్ ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజ్లో జురెల్, జడేజా
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.