దేశంలో సైనికుల నియామకానికి కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని నిలిపివేయాలని మరణాంతర కీర్తిచక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ అన్షుమన్ సింగ్ తల్లి మంజు సింగ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Siachen glacier | హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన స