అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ దుండగుడి కాల్పుల్లో ఎనిమిది మంది చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
శాన్ జోస్, మే 26: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ రైల్వేయార్డ్లో బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్టు శాంటాక్లారా కౌంటీ అధికారప�